Tuesday, March 22, 2016

వేసవి లో తీసుకోవాల్సిన జాగ్రతలు?



ఈ వేసవి లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.50 డిగ్రీలు పైనే ఉంటుంది.అందరూ ఎండ తీవ్రత నుండి ఉపసమనం పొందటానికి ఇలా చేయండి.వేడి కూడా తగ్గుతుంది.పిల్లలను వడదెబ్బ తగలనియకుండా జాగ్రత పడండి.
నీరు ని ఎక్కువ తాగటం అలవాటు చేసుకోండి.
మజ్జిగను తాగటం వలన వేడి తగ్గుతుంది.మజ్జిగను మీకు నచ్చిన లాగా చేసుకోండి.
ఉదాహరణ: లస్సీ ,బట్టర్ మిల్క్
శీతలపానీయాలను త్రాగకండి.పండ్లరసాలను తాగటం చాల మంచిది.
నిమ్మరసం తాగటం వలన కూడా ఉపసమనం కలుగుతుంది.
బార్లినీరు తాగటం వలన కూడా వేడి తగ్గి యురిన్ సమస్యలు రాకుండా కాపాడుతుంది.
సగ్గుబియ్యం ని కూడా తాగటం వలన కూడా వేడి తగ్గుతుంది.

No comments:

Post a Comment