Sunday, March 13, 2016

నీరు తాగటం వలన చాల మంచి ప్రయోజానాలు ఉన్నాయ్ అని మీకు తెలుసా ?



ఈ రోజుల్లో నీరు తాగటానికి కూడా సమయం లేకుండా పోతుంది.నీరు తాగని వారు చాల ఇబ్బందులు ఎదురుకుంటారు.యురిన్ సమస్యలు తొలిగిపోతాయి.నిద్ర లేవగానే ముందు నీరు తాగటం అలవాటు చేసుకోండి.కనీసం ఒక అర లీటరు తాగటం మంచిది.శరీరం లో ఉండే మలినాలు తొలిగిపోతాయి.బరువు తగ్గటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.ఒక 20 నిముషాలు నడిచిన తరువాత మళ్లి నీరు తాగటం వలన రక్తప్రసరణ బాగా మెరుగు పడుతుంది.

ప్రయోజానాలు:

నీరు తాగటం వలన చర్మం మెరుస్తూ ఉంటుంది.
మొటిమలు బాధ కూడా తగ్గుతుంది.
నీరు ని కాచి తాగటం వలన టైఫాయిడ్ ,మలేరియ రోగాలు దరిచేరవు.
ఎక్కువ నీరు తాగటం వలన కిడ్నీలో రాళ్ల సమస్య రాకుండా ఉంటుంది.
మలబద్ధకం రాకుండా ఉంటుంది. 
రోజుకి 4 లీటర్ ల నీరు తాగటం మంచిది .
అన్నం తినే అర గంట సమయం ముందు నీరు తాగాలి.
తింటూ తాగకూడదు.


No comments:

Post a Comment